Telangana News

అగ్రికల్చర్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ : సన్మానించిన గ్రామ పెద్దలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన K. శివకుమార్ S/o సత్యనారాయణ, తన అంకితభావంతో విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించి, డోంగ్లి మండలానికి అగ్రికల్చర్ ...

ప్రమాదవశాత్తు అంబులెన్స్ బోల్తా : డ్రైవర్ కి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎమ్మేసి ఫారం వద్ద అంబులెన్స్ బోల్తా కొట్టింది. నిజామాబాద్ నుండి బోధన్ వైపుగా వెళుతున్న సమయంలో మరొక వాహనాన్ని తప్పించబోయి ప్రైవేట్ ...

బాసర IIIT వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వెయ్యాలి : లాఠీచార్జికి కారణమైన సిఐను సస్పెండ్ చేయాలి

|| దృశ్యం న్యూస్ || బాసర IIIT లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సంబంధిత సంఘటనలకు గల కారణాలు తెలుసుకోవడానికి ...

రుద్రూర్ సీఐగా రెడ్డిబోయిన కృష్ణ బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీసు స్టేషనులో సోమవారం రోజు నూతన సీఐగా రెడ్డిబోయిన కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గత సీఐ జయేష్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన ...

మెదక్ జిల్లా: వెంకటేశ్వర హచరిస్ లో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర హచరిస్ లో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ఒక కార్మికుడు మరణించాడు. ఈ మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన అభిమన్యుగా ...

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందిన వ్యక్తి : కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ అందించిన సమాచారం ప్రకారం, సోమవారం తెల్లవారుజామున మహమ్మద్ కాశీం ( 71 ) S /O సాయబ్ హుస్సేన్ అనే ...

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శోకకర సంఘటన చోటుచేసుకుంది, పియుసి-2 చదువుతున్న స్వాతి ప్రియ (17) అనే విద్యార్థిని, సోమవారం ఉదయం హస్టల్ గదిలోని ఫ్యాన్ ...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ కృష్ణకుమార్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై కృష్ణకుమార్ ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. కోటయ్య క్యాంపు గ్రామానికి ...

మొక్కలు నాటాలని డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు సూచన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చెగుంట మండల కేంద్రంలో గురువారం రోజున “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ...

సత్యనారాయణపురంలో దొంగతనాలు: రెండు షాపులకు భారీగా నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగతనాలపై అలజడి నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది దొంగలు రాడ్లతో షట్టర్లను ధ్వంసం చేసి ...