Telangana News

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ వేప వృక్షం నరికేసిన వైనం : ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంతోడ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 30 సంవత్సరాలుగా ఉన్న భారీ వేప వృక్షం నరికివెయ్యడంపై తెలుగు యువత బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎంతోడ రాజేందర్ తీవ్ర ...

ప్రమాదానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతి : వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రమైన జాకోర చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బాన్సువాడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ గుర్తు తెలియని ...

ఆందోల్ : చిట్కుల్ గ్రామంలో విషాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ...

సామాన్య ప్రజలకు అధిక ఆర్థిక భారం కలిగిస్తున్న ఇసుక ధర : పలు విధి విధానాల వల్ల అధిక ధర.

|| దృశ్యం న్యూస్ || ఇసుకను ప్రస్తుతం కొనుగోలు చెయ్యలనుకునే సామాన్య ప్రజలకు గణనీయమైన కష్టాలను తెచ్చిపెడుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మంజీర పరివాహక ప్రాంతమైన సిద్ధపూర్ మరియు ఖండ్గావ్ గ్రామాల ...

ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలని ఏసీబీకి ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండల వైస్ ఎంపీపీ కూతురుకు 2019-2020 MBBS/BDS అడ్మిషన్లకు కాంపిటెంట్ అథారిటీ కోటా కేటాయింపుల క్రింద EWS రిజర్వేషన్ ద్వారా నిజామాబాద్ మెడికల్ ...

కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అభినందించిన ఏతొండ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఏతొండ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన విధి నిర్వహణలో నిరంతర కృషి చేసి అనేక బాధితుల సమస్యలను పరిష్కరించారాని ...

ఎడపల్లి మండల కేంద్రంలో కత్తిపోట్ల కలకలం: యువకుల మధ్య ఘర్షణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గైని ప్రాంతంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ...

వికలాంగుడి వద్ద సినీఫక్కీ తరహాలో నగదు దోచుకెళ్లిన ఓ దుండగుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ వికలాంగుడు 4000 రూపాయలను మోసపోయిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు గుండారం నడిపి సాయిలు స్థానిక పోస్ట్ ...

పాఠశాల వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు: నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న యాజమాన్యం.

|| దృశ్యం న్యూస్ || పాఠశాల వాహనాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహన పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సీట్లలో అధిక సంఖ్యలో విద్యార్థులు కూర్చోవడం ...

షాట్ సర్కిట్ వల్ల ఇంటి అగ్నికి ఆహుతి – భారీ ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం సాయంత్రం షాట్ సర్కిట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం చోటుచేసుకుంది. న్యాకపు లక్ష్మి ...