Telangana News
మెదక్: వృద్ధ దంపతులపై సుత్తితో దాడి.. 5 తులాల బంగారం దోపిడీ కలకలం
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి, దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు ...
ప్రమాదవశాత్తు కాలువలో పడి 5ఏళ్ల బాలుడు మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారు ప్రాంతంలోని మస్జిద్ సమీపంలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నిజాం సాగర్ ...
ఎడపల్లి: D46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం ...
ఎడపల్లి: సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నాగుల రాజు గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్ష పదవిపై కొనసాగిన ఉత్కంఠకు శనివారం తెరపడింది. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నాగుల రాజు గౌడ్ ఏకగ్రీవంగా ...
పంచాయతీ పాలకవర్గం సమావేశంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు కీలక తీర్మానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధకిషన్ గౌడ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాధన ...
ఎడపల్లి: జాన్కంపేట్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ...
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల అధికారి ప్రావీణ్య సమీక్ష.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ ప్రావీణ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తాహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ...
కామారెడ్డి పోలీసుల మరో పెద్ద విజయం – అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల రాకెట్ ఛేదన.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా పోలీసులు నకిలీ నోట్ల ముఠాపై ఉక్కుపాదం మోపుతూ మరో కీలక ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఇటీవల కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ...
ఎడపల్లిలో కలకలం : కన్న తండ్రే 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి – పోలీసులకు ఫిర్యాదు, నిందితుడు రిమాండ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలికపై కన్న తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘట్టం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా అందిన సమాచారం ...
ధర్పల్లి: రోడ్డు ప్రమాద దుర్ఘటనలో గౌరారం గ్రామ యువకుడు మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన బోదాసు రాజమణి తన కుమారుడు బోదాసు రాజేష్ (17) విషయంలో పోలీసులకు ఫిర్యాదు ప్రకారం. తన కుమారుడు ...















