Telangana government
కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ...
పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...
స్వాతి ప్రియ ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరపాలి : తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది, ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి ...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆందోళన : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోటగల్లీ ప్రభుత్వ బాలికల హై స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తీవ్ర ...
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునప్రారంభించండి : కార్మికులను ఆదుకోండి.
|| దృశ్యం న్యూస్ || ఆదివారం ఉదయం నిజామాబాద్ లోని TNGO భవన్ లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు, కోదండరాం MLC ని కలవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నిజాం ...
తెలంగాణ యూనివర్సిటీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు : విద్యార్థుల జీవితాలతో చెలగాటం.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల అనుభవాలను మరోసారి ప్రశ్నార్థకం చేసి, పరీక్ష ఫలితాల అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో ...
కేసిఆర్ దయతో 11 వేల డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం : పోచారం శ్రీనివాస్ రెడ్డి
|| దృశ్యం న్యూస్ || గత ప్రభుత్వంలో సీఎం కెసిఆర్ దయతో నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించామని వ్యవసాయ సలహాదారు మరియు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ...
దీపావళి పండుగకైనా డీఏ ప్రకటించాలి : TGPRTU జిల్లా అధ్యక్షులు ఎస్. కృపాల్ సింగ్.
|| దృశ్యం న్యూస్ || సార్వత్రికంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళి పండుగకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రకటించాల్సిన డీఏ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ...















