public safety

రాత్రి వేళల్లో పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు – నిర్లక్ష్యంగా తిరిగే యువతకు కౌన్సిలింగ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ...

మెదక్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం – జిల్లా ఎస్‌.పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్‌.పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి వచ్చిన పిర్యాదులను ...

మొరం టిప్పర్లను అడ్డుకుని గ్రామస్థుల ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, వడ్డేపల్లి గ్రామంలో మొరం రవాణాపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మొరం తవ్వకాలు నిర్వహిస్తూ గ్రామ ప్రధాన ...

మెదక్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం – ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల ...

పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం బోర్డుల ఏర్పాటుకు చెయ్యాలి – ఏసీపీకి వినతిపత్రం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం (RTI) బోర్డులు ...

నిజామాబాద్ : గంజాయి, అల్పజొలం డ్రగ్స్ డిస్పోజల్ చేసిన పోలీస్ శాఖ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు అల్పజొలం‌లను డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జక్రన్ పల్లి మండలంలోని ...

మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చెయ్యాలి : అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్.

|| దృశ్యం న్యూస్ || మత్తు పదార్థాలు మరియు మాదకద్రవ్యాలు సమాజానికి పెద్ద సవాలుగా మారడంతో వాటి నియంత్రణ కోసం వివిధ శాఖల అధికారులు కలిసికట్టుగా పని చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ ...

ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదులను స్వీకరించిన మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్.

ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదులను స్వీకరించిన మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్. మెదక్ జిల్లా పోలీసు శాఖ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ ...

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: మార్చ్ 5 నుంచి 23 వరకు పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ || ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, మెదక్ జిల్లాలో మొత్తం 30 పరీక్ష సెంటర్లలో 6238 మంది ...

మానవత్వాన్ని చాటుకున్న వర్ని పోలీస్ అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఉన్న సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని నందు వర్ని పోలీస్ స్టేషన్ సమీపంలో త్రీ విల్లర్ ప్యాసింజర్ ఆటో ప్రమాదానికి గురైంది. ప్రమాదం ...