Nizamabad

ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను నిలిపివేసిన గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్ నుండి ఇసుక రవాణా కోసం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, గ్రామ పెద్దలు ఈ విషయంపై స్పందిస్తూ, ఇసుక ట్రాక్టర్ యజమానులు ...

విజయ డైరీ బిల్లులు తక్షణమే చెల్లించాలి: కేంద్రం ముందు రైతులు, నిర్వాహకులు ధర్నా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు రైతుల సహకారంతో ధర్నా చేపట్టారు. ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి ముసలివారికి సైతం పాలు ...

తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరంలో సన్ రైస్ హాస్పిటల్ ...

తండ్రి, కూతురు ఆత్మహత్య: ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్య కారణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలోని న్యాలకల్ చెరువు వద్ద కూతురుతో సహా తండ్రి ఆత్మహత్య పాల్పడ్డ దారుణమైన సంఘటన చేసుకోవడం జరిగింది. మోపాల్ మండల ఎస్ఐ యాదిగిరి ...

వాట్సాప్ లో ఎక్సైజ్ సీఐ అలర్ట్ మెస్సేజ్ : అధికారులకా, బెల్ట్ షాపుల నిర్వహకులకా !

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో అనుమతులు లేని బెల్ట్ షాపులు, లైసెన్స్ లేని షాపులపై ఎక్సైజ్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చెయ్యడానికి శనివారం నిర్ణయించుకున్నారు. గోప్యంగా ...

అంగన్వాడి కేంద్రాలలో సమయపాలన లోపాలు : టీచర్ల స్థానంలో ఇతరులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, ఈ కేంద్రాల్లో ఆచరణీయ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల స్థానంలో ఇతరులు, సహాయకులు, ఆయాలు నియమించి ...

గాలిపటం కోసం ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు షేక్ మతిన్ హై వోల్టేజ్ విద్యుత్ ...

ప్రమాదవశాత్తు అంబులెన్స్ బోల్తా : డ్రైవర్ కి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎమ్మేసి ఫారం వద్ద అంబులెన్స్ బోల్తా కొట్టింది. నిజామాబాద్ నుండి బోధన్ వైపుగా వెళుతున్న సమయంలో మరొక వాహనాన్ని తప్పించబోయి ప్రైవేట్ ...

ధర్పల్లి సి.హెచ్.సి. ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్. అంజన

||దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్. అంజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల ప్రభావం ...

హోవార్డు హైస్కూల్లో బాలల దినోత్సవ సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || బాలల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని హోవార్డు ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించబడ్డాయి. రోటరీ క్లబ్ వద్ద ఉన్న ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ...