Nizamabad news
ధర్పల్లి: రేకులపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.. సెల్ టవర్ వద్ద శవం కలకలం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ...
గోనె సంచిలో మహిళ శవం తరలింపు యత్నం – నిజామాబాద్ జిల్లాలో కలకలం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని ...
మందుగుండు పేలుడు ఘటనలో ఆవు మృతి – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. దుపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్కు ...
మహిళా ఎన్నికల అధికారుల భద్రత పట్ల నిర్లక్ష్యం – జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యంపై విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినా, మహిళా ఎన్నికల అధికారులకు సరైన భద్రత కల్పించడంలో ఉన్నత ...
ఎడపల్లి మండలంలో సర్పంచ్ – వార్డు సభ్యుల నామినేషన్ల పూర్తి వివరాలు | Panchayat Election update 2025.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పంచాయతీ ఎన్నికలతో మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మండల ...
జానకంపేట్ గ్రామంలో పుప్పాల అర్చన నామినేషన్ దాఖలు – గ్రామంలో ఆసక్తికర ఎన్నికల ప్రభావం..
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో ఎన్నికల సందడి శనివారం మరింత ఊపందుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులు, అనుచరులతో ...
బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ద్వారా రూ.43,272 క్లెయిమ్ చేయని డిపాజిట్ సెటిల్మెంట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ఆధ్వర్యంలో బర్దిపూర్ గ్రామానికి చెందిన దండి మహేష్ పేరుతో ఉన్న క్లెయిమ్ చేయని (DEAF) డిపాజిటర్ల విద్య ...
క్షణిక ఆవేశంలో భార్యను హత్య చేసిన భర్త – ఎడపల్లిలో కలకలం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కుటుంబ కలహం దారుణాంతానికి దారితీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటుచేసుకున్న ...
అనిశా వలలో చిక్కిన ఆర్మూర్ పురపాలక కమిషనర్ – లెక్కల్లో లేని రూ.4,30,000 నగదు కూడా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కమిషనర్ ఏ. రాజు లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు నిర్మించిన నూతన బహుళ ...















