Medak MLA

మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఉగాది కొత్త ...

మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులు – ₹88 కోట్లతో మెరుగైన వృద్ధి | ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || – కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు ₹5.33 కోట్ల చెక్కుల పంపిణీ. – 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ భవన నిర్మాణం. – మెదక్‌లో సెంట్రల్ మెడికల్ స్టోర్ ...

మెదక్‌లో స్వప్న జనరల్ & ఫ్యాన్సీ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని యాచాం గుండయ్య లక్ష్మణ్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన స్వప్న జనరల్ & ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...

మెదక్‌లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గానికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది అని, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి ...

మహిళలు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించాలి – మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ ఎంసిహెచ్ ఆసుపత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి ...

గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ...

చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి దామోదర్ రాజ్ నర్సింహ, నాయకులు మైనంపల్లి హన్మంత రావు, ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి ఇటీవల అనారోగ్యనికి గురికావడంతో పరామర్శించడానికి రాష్ట్ర మంత్రి వర్యులు దామోదర్ రాజ్ నర్సింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ...

ఏడుపాయల జాతర ఉత్సవాలకు అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు : మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థాన మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ...

మెదక్ : న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ౼ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులు ఆలోచించి ఓటు వేయాలని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. 14 నెలల కాలంలో కాంగ్రెస్ ...

మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు సన్నాహక సమావేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, బాలాజీ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల ...