government schemes
అధికారుల సమీక్ష సమావేశంలో మైనంపల్లి రోహిత్ రావు: ప్రజలకు ఇబ్బంది రాకుండా పనులు వేగవంతం చేయాలి.
|| దృశ్యం న్యూస్ || జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నాగేష్ సహా సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టర్ ...
మెదక్: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) క్రమబద్ధీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ...
రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పరిశీలించారు. మీసేవ ...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వినతి పత్రం సమర్పణ : కందగట్ల రాంచందర్.
|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు ఎడపల్లి మండల రెవిన్యూ అధికారికి కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించబడింది. ఒక ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు వరి ...














