government negligence

అధికారిక నోటీసులను బేఖాతరు చేస్తున్న అక్రమ ప్లాస్టిక్ ఇండస్ట్రీ – అడ్డు అదుపు లేని అక్రమ వ్యాపారం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్లాస్టిక్ ఇండస్ట్రీ యాజమాన్యం అధికారిక నోటీసులను సైతం లెక్కచేయకుండా అహంకారంగా వ్యవహరిస్తోంది. గత నెల ...

అనుమతులు లేని అక్రమ పరిశ్రమ – అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి బహిరంగ సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వశాఖల అనుమతులు లేకుండానే అక్రమ పరిశ్రమ నిర్విరామంగా కొనసాగుతున్న వ్యవహారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో అధికారుల అవినీతి, నిర్లక్ష్య ధోరణికి స్పష్టమైన అద్దం ...

నిజామాబాద్‌: భారీ వర్షంలో తడిసి ముద్దవుతున్న కార్మికులు, రెయిన్ కోట్‌లో డిప్యూటీ కమిషనర్ పై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించేందుకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించారు. ఈ ...

కేజీవీపీ బాలికల పాఠశాల చుట్టూ ప్రమాదకర డ్రైనేజీ – నిర్వాహకుల నిర్లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల హాస్టల్ పరిసరాల్లో ఉన్న డ్రైనేజీ తీవ్రంగా ప్రమాదకరంగా మారింది. విద్యార్థులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోనవుతుండగా, సంబంధిత ...

యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును విజయవంతం చెయ్యాలి – PDSU పిలుపు.

|| దృశ్యం న్యూస్ || యూజీసీ నూతన ముసాయిదా – 2025ను రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల స్వాయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాడాలని డిమాండ్ చేస్తూ PDSU విద్యార్థి ...

ఇటుక తయారీ కేంద్రా కూలీల మరణాలు : అధికారుల, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ గ్రామంలో సోన్కంబ్లే వినోద్ (30) ఆదివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు నిజాంసాగర్ D46 కెనాల్‌లో పడిపోయి మృతిచెందాడు. ...