environmental pollution

అనుమతులు లేని అక్రమ పరిశ్రమ – అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి బహిరంగ సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వశాఖల అనుమతులు లేకుండానే అక్రమ పరిశ్రమ నిర్విరామంగా కొనసాగుతున్న వ్యవహారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో అధికారుల అవినీతి, నిర్లక్ష్య ధోరణికి స్పష్టమైన అద్దం ...

పలు సమస్యలపై తహశీల్ధార్ కార్యాలయంలో ఫిర్యాదు : నాలుగు నెలలు గడుస్తున్నా స్పందించని అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులలో గల మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ మరియు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ లపై ఎడపల్లి మండల ...