Drushyam News
220 కోట్లు నిధులు వెంటనే విడుదల చేయాలి – AIPSU విద్యార్థి సంఘం డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని AIPSU రాష్ట్ర అధ్యక్షుడు బోడ.అనిల్ పేర్కొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ కేంద్రంలోని PRTU భవనంలో AIPSU ...
గుట్టలు గుంతలుగా మారుతున్న వైనం – ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆశీర్వాదంతో మైనింగ్ దందా: దినేష్ పటేల్ కులాచారి తీవ్ర విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్, గుండారం, జానకంపేట్ గ్రామ శివార్లలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలు జిల్లాలో సంచలనంగా మారాయి. ఈరోజు ఉదయం అక్కడికెళ్లిన బీజేపీ జిల్లా ...
వైద్యులు సమయపాలన పాటించాలి – మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సేవల్లో సమయపాలన అత్యంత అవసరమని వైద్యులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలోని ప్రాథమిక ...
మెదక్: రక్తహీనత, పోషక లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ...
బోధన్: స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి నివారణ అవగాహన కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ మండపంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (హెచ్ఐవి నివారణ) ప్రాజెక్ట్ కింద ...
పేకాటపై పోలీసులు కఠిన చర్యలు – 138 కేసుల్లో 599 మంది అరెస్ట్ – రూ.14.15 లక్షలు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసు విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి ...
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు గిరిజన పాఠశాల విద్యార్థుల అదృశ్యం – పోలీసుల గాలింపు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నారులు పాఠశాల నుండి వెళ్లిపోయారు. సుద్ధులం ...
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇటీవల విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణప్ పరామర్శించారు. ప్రమోద్ తల్లి, భార్యతో ...
కామారెడ్డి: జూదంపై కఠిన చర్యలు — 469 మందిపై కేసులు, రూ.10.40 లక్షల నగదు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు సుదీర్ఘ నిఘా కొనసాగిస్తున్నారు. అక్రమ పేకాట (జూదం) ఆడిన వారిపై ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ...















