Drushyam News

బోరుపట్ల గ్రామంలో కల్లు వివాదం – అంజాగౌడ్‌కు ప్రాణహాని భయం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బొర్పాట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామంలో చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ...

పేకాట రాయుళ్లపై రేగోడ్ పోలీసుల ఉక్కుపాదం – సీఐ రేణుక రెడ్డి కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ సర్కిల్ పరిధిలో పేకాట జూదరులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీఐ రేణుక రెడ్డి నేతృత్వంలో రేగోడ్ పోలీసులు కొండాపూర్ గ్రామ శివారులో అక్రమ ...

మెదక్ టాస్క్ ఫోర్స్ కొత్త ఇన్స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నూతన టాస్క్ ఫోర్స్ సీఐగా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ ఎస్. మహేందర్‌లను ...

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి – మేరా యువభారత్ మెదక్ విజయవంతం చేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపు.

|| దృశ్యం న్యూస్ || సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించబోయే మేరా యువభారత్ మెదక్ కార్యక్రమంను విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శనివారం ...

ధర్పల్లి మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గుడి తండాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ...

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించిన బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ప్రసిద్ధ జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ తన బంధుమిత్రులతో ...

గోరక్షకుడు సోను సింగ్‌పై కాల్పులు — నిందితుడు ఇబ్రహీంను తక్షణం అరెస్టు చేయాలి: నిజామాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం.

|| దృశ్యం న్యూస్ || హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షకుడు సోను సింగ్ (ప్రకాష్) పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో ...

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ నిర్వహణ – అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఉదయం పోలీస్ సిబ్బందితో పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్‌ను ...

అక్రమంగా తరలిస్తున్న 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత – మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సక్సెస్‌ఫుల్ ఆపరేషన్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ ...

అధికారుల సమీక్ష సమావేశంలో మైనంపల్లి రోహిత్ రావు: ప్రజలకు ఇబ్బంది రాకుండా పనులు వేగవంతం చేయాలి.

|| దృశ్యం న్యూస్ || జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నాగేష్ సహా సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టర్ ...