Drushyam News

అంతర్రాష్ట్ర గంజా విక్రేతలు ఏడుగురు అరెస్టు – 2.1 కిలోల గంజా స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ ప్రత్యేక దళాలు మరోసారి అంతర్రాష్ట్ర గంజా మాఫియాను బట్టబయలు చేశాయి. గురువారం మధ్యాహ్నం మోపాల్ మండల పరిధిలోని కంజర్ గ్రామ శివారు ప్రాంతంలో గంజా ...

కామారెడ్డిలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ – 235 వాహనాలు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ...

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా వేగవంతం – లబ్ధిదారుల్లో సంతోషం.

|| దృశ్యం న్యూస్ || పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇటీవల వరుస భారీ వర్షాల ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతాలు అయిన బోధన్–బాన్సువాడ ...

ధర్పల్లి: రోడ్డు ప్రమాద దుర్ఘటనలో గౌరారం గ్రామ యువకుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన బోదాసు రాజమణి తన కుమారుడు బోదాసు రాజేష్‌ (17) విషయంలో పోలీసులకు ఫిర్యాదు ప్రకారం. తన కుమారుడు ...

మెదక్ జిల్లా అభివృద్ధిపై దిశ కమిటీ సమీక్ష – త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దిశ కమిటీ సమావేశంలో సూచించారు. జిల్లా కలెక్టర్ ...

ఏసీబీ వలలో టేక్మాల్ ఎస్‌ఐ రాజేష్‌ – టపకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ రక్షక భట నిలయంలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ రాజేష్ రూ.30,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడటం ...

ధర్పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎం. కళ్యాణి ...

కామారెడ్డి: భారీ ఎత్తున మొబైల్ ఫోన్ రికవరీ – 1,722 ఫోన్లు బాధితులకు అందజేత.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, ఎస్పీ యం. రాజేష్ చంద్ర పర్యవేక్షణలో మొబైల్ ఫోన్ల రికవరీపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ప్రతి నెల 150కు పైగా మొబైల్ ఫోన్లు జిల్లా ...

డబుల్ వీల్ మార్కర్ యంత్రం – మొక్కజొన్న రైతులకు ప్రయోజనకరమైన నూతన పరిష్కారం.

|| దృశ్యం న్యూస్ || డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కజొన్న సాగును ప్రోత్సహించేందుకు “డబుల్ వీల్ మార్కర్ యంత్రం”ను రైతులకు అందజేశారు. వారధి మాగాణిల్లో నేరుగా మొక్కజొన్న సాగు (No-Till Corn ...

ఇసుక అక్రమ రవాణాలో అధికారుల అండ – నెలలు గడిచినా వేబిల్లు‌తో అక్రమ రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకే వేబిల్లుతో నెలల పాటు ఇసుక రవాణా జరుగుతుండటం, సంబంధిత శాఖల నిర్లక్ష్యం, అధికారుల ...