Drushyam News

మెదక్ ఎస్.పి శ్రీనివాస రావు వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు వినాయక నిమజ్జన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్‌లను స్వయంగా సందర్శించారు. ముఖ్యంగా కోమాటూరు నిమజ్జనం పాయింట్ ...

ఉపాధ్యాయ దినోత్సవం – “డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్” చిత్రపటానికి నీలం మధు ఘన నివాళులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిట్కుల్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త ...

ధర్పల్లి: వాడి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ సమాజసేవలో మెటీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, వాడి గ్రామంలో వరదల సమయంలో పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ అహర్నిశలు శ్రమించి ప్రజలకు అండగా నిలిచారు. అధికారులు, నాయకులు సందర్శించి వెళ్లిపోయినా, ...

రుద్రూర్: 35 వేల రూపాయలకు లడ్డూ కైవసం చేసుకున్న మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వేలంపాట ...

మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల కోసం పటిష్ట బందోబస్తు – 2963 గణపతి విగ్రహాల నిమజ్జనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా జరగడానికి జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 2963 గణపతి ...

ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన చేకూరి బుల్లి రాజు ...

మెదక్: వినాయక నిమజ్జనానికి కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మెదక్ మండలం కొమటూరు చెరువు వద్ద నిమజ్జన ...

మెదక్‌: వరద నష్టాలపై రెవెన్యూ అధికారికి బీజేపీ మేమోరాండం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, జిల్లా ...

కామారెడ్డి వరద పరిస్థితులు – 200 మందిని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలింపు.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. అధికారులు, రక్షణ సిబ్బంది, పోలీసు విభాగం ప్రజల భద్రత కోసం నిరంతరం ...

నిజామాబాద్: ప్రభుత్వ, ప్రయివేట్ అన్ని పాఠశాలలకు ఈరోజు సెలవు.

|| దృశ్యం న్యూస్ || భారీ వర్షాల ప్రభావంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు జిల్లా విద్యా అధికారి అశోక్ ...