Drushyam News
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత నియామకం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాకు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ...
తల్లిదండ్రుల తర్వాత గౌరవప్రదమైన వారు ఉపాధ్యాయులు – ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని సారయు కన్వెన్షన్ హాల్ లో బోధన్ ప్రైవేట్ పాఠశాల, జూనియర్ ...
ధర్పల్లి: ద్విచక్ర వాహనం తగలబెట్టిన ముగ్గురు యువకుల రిమాండ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని NTR కాలనీకి చెందిన ఆకుల కళ్యాణ్ ఫిర్యాదు మేరకు ద్విచక్ర వాహనం తగలబెట్టిన ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు ...
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి – మంత్రి దామోదర్ రాజనర్సింహ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామాత్యులు దామోదర్ రాజనర్సింహ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెల ప్రగతికి ...
బఫర్ జోన్, FTL నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు – అధికారుల అవినీతిపై, స్థానికుల ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బఫర్ జోన్ మరియు FTL చట్టాలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితం రథం ...
మెదక్: వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఆర్డీవో రమాదేవి ప్రత్యేక పూజలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో శనివారం రాందాస్ చౌరస్తా వద్ద నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో మెదక్ ఆర్డీవో రమాదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్.ఐ ...
మెదక్: ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకాలు – రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకుల సలహాలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టుముక్కల గ్రామంలో రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాషా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ...
వర్ని: డాక్టర్ రాజారెడ్డిని ఘనంగా సన్మానించిన చిన్ననాటి మిత్రులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో చిన్ననాటి మిత్రులు కలిసి చదువుకున్న తోటి విద్యార్థి డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డిని ఘనంగా సన్మానించారు. 1997లో శ్రీనగర్ పాఠశాలలో ...
మెదక్: దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పాటు – నీలం మధుకు సత్కారం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దాదిగూడెం మత్స్యకారులకు ఘన విజయం సాధించారు, సమర్థంగా నడిపించిన పోరాట ఫలితంగా, దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పాటులో ముఖ్యపాత్ర ...















