Drushyam News
మెదక్: స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ – మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ...
మహారాష్ట్రలో బంజారా సోదరుల బంద్ – నిజామాబాద్ బంజారా సంఘం మద్దతు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని బంజారా సోదరులు మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్టీ జాబితాలో భారతదేశవ్యాప్తంగా బంజారాలను చేర్చాలని, మహారాష్ట్రలో ...
మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్గా యం.కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరణ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో సీసీఎస్ (CCS) ఇన్స్పెక్టర్గా యం.కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ...
ఇసుక అక్రమ రవాణా అరికట్టలేని అధికారులు – పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా రవాణా.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సాలూర మండలం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ అధికామవుతు అదుపు తప్పుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు మౌనం వహించడం ...
సైబర్ నేరగాళ్లపై పి.డి యాక్ట్ నమోదు – చెంచల్గూడ జైలుకు తరలింపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగ యువతను అధిక వేతనాలతో విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి సైబర్ నేరాలకు బలవంతం చేయిస్తున్న ...
మెదక్: జాతీయ మెగా లోక్-అదాలత్లో 2446 కేసుల రాజీ: 106 సైబర్ క్రైమ్ బాధితులకు న్యాయం.
|| దృశ్యం న్యూస్ || జాతీయ మెగా లోక్-అదాలత్లో భాగంగా మెదక్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 2446 కేసుల పరిశీలన జరిగింది. ఈ కేసుల్లో ఐ.పి.సి & BNS ...
కాంగ్రెస్ నేతకు కఠిన కారాగార శిక్ష – 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించిన న్యాయస్థానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో మహిళా భద్రతకు సంబంధించిన కీలక కేసులో మహిళా కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. 2023 ఏప్రిల్ 14న రెంజల్ మండల కేంద్రంలో ...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలపై సిపిఐ పిలుపు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ మండల కమిటీ పిలుపునిచ్చింది. కోటగిరి మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్లో సిపిఐ మండల కార్యదర్శి ...
మెదక్ సుందరీకరణ, ప్రజల యోగక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ...
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాల్ సెంటర్ – మరింత పారదర్శకంగా అమలుకై ఈ నిర్ణయం.
|| దృశ్యం న్యూస్ || ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు వేగంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేక కాల్ ...















