Drushyam News
బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బీసీ రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు – సంజయ్ తల్లారే
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: అక్టోబర్ 18న జరుగనున్న బీసీ రాష్ట్ర బంద్కు బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈరోజు సుభాష్నగర్లోని జిల్లా కార్యాలయంలో విలేకరుల ...
బాల్య వివాహాల రహిత జిల్లాగా మెదక్ – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, బాల్య వివాహాల నిర్మూలనకు పూనుకున్నారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో, దేవాలయాలు ...
డ్రగ్స్ రహిత మెదక్ జిల్లా లక్ష్యంగా అధికారుల కదలికలు – కలెక్టర్, ఎస్పీ సూచనలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులతో సమావేశమై డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సమక్షంలో జరిగిన ఈ ...
విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన – TGNPDCL ఇంజినీర్ల సూచనలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలోని ZPHS, ఏఆర్పి క్యాంపు పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎడపల్లి అసిస్టెంట్ డివిజనల్ ...
బాన్సువాడలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం కేసు – నిందిత తండ్రికి కఠిన కారాగార శిక్ష.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచలనం రేపిన కన్న కూతురిపై అత్యాచారం కేసులో నిందిత తండ్రికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ ...
మెదక్ జిల్లాలో జూద స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల పెద్ద దాడి – 12 మంది అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం యూసుఫ్పేట్ గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం రాత్రి జూద కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి నిర్వహించారు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ...
శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్ర కరపత్రావిష్కరణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని జంగంగల్లిలో పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో, వీరశైవ జంగమ లింగాయత్ సౌజన్యంతో నిర్వహించనున్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ ...
బంగారం చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – కరాటే రమేష్ హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన బంగారం చోరీ ఘటనపై పోలీస్ శాఖ నిశ్శబ్దంగా ఉండటంపై ముదిరాజ్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత ...
అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం పై టాస్క్ ఫోర్స్ దాడి – మెదక్ ఎస్పీ హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శివంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మకమైన సమాచారంపై పంబండ గ్రామానికి ...
మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడు పకీరానాయక్కు కోర్టు జీవిత ఖైదు మరియు రూ.15,000 జరిమానా విధించింది. ఈ ఘోర సంఘటన ...















