Drushyam News

సతీమణి సర్పంచ్‌ల స్థానంలో భర్తల హాజరు – మండల అధికారిక సమావేశంపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో నిర్వహించిన అధికారిక సర్పంచ్‌ల సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికైన మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరైన ఘటన ...

నిజామాబాద్‌లో విషాదం: రెంజల్ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెంజల్ గ్రామానికి చెందిన గాండ్ల సతీష్ (30) ద్విచక్ర వాహనంతో సహా కాలువలో పడి మృతి చెందడం స్థానికంగా ...

బోధన్ గడ్డపై అధికారం ఎవరికీ? మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ సమరం – దృశ్యం న్యూస్ ఎగ్జిట్ పోల్స్.

|| దృశ్యం న్యూస్ || 👉 బోధన్ గడ్డపై అధికారం కోసం రక్తికట్టిన రాజకీయ సమరం – మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ పరిస్థితి నెలకొనే వైనం? 👉 మ్యాజిక్ ఫిగర్ దాటేది ఎవరు? ...

ఎడపల్లి: D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం ...

అనుమతులు లేని అక్రమ పరిశ్రమ – అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి బహిరంగ సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వశాఖల అనుమతులు లేకుండానే అక్రమ పరిశ్రమ నిర్విరామంగా కొనసాగుతున్న వ్యవహారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో అధికారుల అవినీతి, నిర్లక్ష్య ధోరణికి స్పష్టమైన అద్దం ...

మహిళా ఎన్నికల అధికారుల భద్రత పట్ల నిర్లక్ష్యం – జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యంపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినా, మహిళా ఎన్నికల అధికారులకు సరైన భద్రత కల్పించడంలో ఉన్నత ...

ఉన్ని దుస్తుల ధరలు ఆకాశానికి: వలస వ్యాపారుల దండయాత్ర.

|| దృశ్యం న్యూస్ || చలికాలం మొదలయ్యే సరికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్ని దుస్తుల విక్రేతలు గుమికూడటం సర్వసాధారణం. అనేక రాష్ట్రాల నుండి వలసగా వచ్చి చిన్న చిన్న దుకాణాలు వేసుకుని, ...

ఎడపల్లి మండల సర్పంచ్ నామినేషన్ల వివరాల గందరగోళం: అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల్లో తికమక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్రమైన తప్పిదాలు ప్రజల్లో అయోమయం రేపుతున్నాయి. పత్రాల పరిశీలనకు ముందు👇   శనివారం రాత్రి 11 ...

రేపటి నుండి రెండో విడత ప్రారంభం – పదవులకు వేలం పాటలపై కఠిన హెచ్చరికలు జారీచేసిన కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, రామాయంపేట, నిజాంపేట్ పట్టణాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ...

జానకంపేట్ గ్రామంలో పుప్పాల అర్చన నామినేషన్ దాఖలు – గ్రామంలో ఆసక్తికర ఎన్నికల ప్రభావం..

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో ఎన్నికల సందడి శనివారం మరింత ఊపందుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులు, అనుచరులతో ...