crime news

నిజామాబాద్‌: చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని శుక్రవారం సాయంత్రం పాలిటెక్నిక్ ప్రహరీ గోడ పక్కన ఓ చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో రెండు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర ...

వర్నిలో టాస్క్ ఫోర్స్ పేకాట స్థావరంపై దాడి, 10 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ...

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి: ₹1,01,250 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, అదనపు DCP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...

అర్ధరాత్రి హల్ చల్: పశువుల అక్రమ రవాణాపై హిందూ వాహిని ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోధన్ నుండి వస్తున్న డీసీఎం వాహనంలో పశువులను చట్టవ్యతిరేకంగా జహీరాబాద్ పశువుల వధశాలకు తరలిస్తున్నారని ...

మెదక్: మహిళలను మోసగించిన దొంగ స్వామి అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి, అలియాస్ శివ స్వామి, జ్యోతిష్యంతో మహిళలను మోసగించాడు. ఈ స్వామి తన వద్దకు వచ్చే మహిళలకు నీటిలో ...

నిజామాబాద్‌లో 75 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం – టాస్క్ ఫోర్స్ ఆపరేషన్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడితో అక్రమ రవాణాను అడ్డుకున్నారు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, ACP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...

నసురుల్లాబాద్ చెరువులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సోమవారం ఉదయం నసురుల్లాబాద్ చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది. లభించిన మృతదేహం యొక్క వివరాలను పోలీసులు తెలియచేసారు. వయస్సు: 30 నుండి ...

టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి: ₹80,000 విలువైన పిడిఎస్ బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ జిల్లా భోధన్‌ పట్టణంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్‌ బియ్యం గోదాంపై దాడి చేశారు. గురువారం నాడు నిజామాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ ...

దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి-కొడుకుల ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, అందోళ్ మండలం చింతకుంట గ్రామం నుండి దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి మరియు కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంఘటితమైంది. ఆదివారం ఒక వ్యక్తి ...

మహాలక్ష్మి నగర్ లో చోరీ : భయభ్రాంతులకు లోనవుతున్న స్థానిక ప్రజలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రం, మహాలక్ష్మినగర్ లో 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి 5తులాల బంగారం, ...