స్థానిక వార్తలు
బోధన్, ఎడపల్లి, రెంజల్ ప్రాంతాలలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం, రూరల్ ప్రాంతం, అలాగే రెంజల్, ఎడపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ...
వ్యవసాయ భూముల దారి సమస్యకు పరిష్కారం – అధికారుల చొరవపై రైతుల హర్షం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో సర్వే నంబర్ 17 లో పెట్రోల్ బంక్ పక్కన ప్రహరీ గోడ నిర్మాణం వల్ల స్థానిక నివాస గృహాలు ...
కులగణన డేటా ఎంట్రీకి పని చేసినా పారితోషికం అందని ఆపరేటర్లు – అధికారులు స్పందించడం లేదు.
|| దృశ్యం న్యూస్ || గత నవంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమంలో ఆన్లైన్ కంప్యూటర్ డేటా ఎంట్రీకి పని చేసిన ప్రైవేట్ ఆపరేటర్లకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ...
సిరికొండ పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్కు నూతనంగా నియమితులైన ఎస్ఐ రామకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్సై ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని, ...
సిరికొండ: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి ఆకస్మిక పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్ అంకిత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అలాగే ఇందిరమ్మ ఇల్లు ...
ధర్పల్లి పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా మామిడి కళ్యాణి – ఒక్కరోజు వ్యవధిలో సిరికొండ నుండి ధర్పల్లికి మార్పు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా మామిడి కళ్యాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఆదివారం సిరికొండలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఆమె, ...
సిరికొండ: గడ్కోల్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం నిర్మాణానికి భూమిపూజ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కోసం నూతన భవనం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ముగ్గువేసి ...
ధర్పల్లి ఎంపీడీవో బాలకృష్ణ బదిలీ – ఘన సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నేతలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన ఏ. బాలకృష్ణ బదిలీపై కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. 2024 ఫిబ్రవరి 13న ఛార్జ్ ...
ధర్పల్లి: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక బహుమతులు అందజేసిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 బ్యాచ్కు చెందిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్, ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ...















