స్థానిక వార్తలు
ధర్పల్లిలో నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ రాక – భక్తుల్లో ఉత్సాహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం హొనాజిపేట్ గ్రామంలోని పవిత్ర రామన్న పాదాలు (రామగిరి పాదాలు) ఆలయానికి నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ దర్శన నిమిత్తం మంగళవారం రానున్నారు. ...
ధర్పల్లిలో నూతన ఎంపీడీవో లక్ష్మారెడ్డికి ఘన సన్మానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలానికి ఇటీవలే ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డిని శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ ...
బాన్సువాడలో 66 మంది CMRF లబ్ధిదారులకు రూ. 23.25 లక్షల చెక్కుల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం రూ. 23,25,500/-ను బాన్సువాడ నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ...
గుడి తండాలో శోభాయమానంగా తీజ్ పండుగ వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గుడి తండాలో గురువారం తీజ్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తీజ్ ...
TGOs బోనాల కార్యక్రమంలో బోనమెత్తిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలో TGOs ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమం ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఆద్యంతం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా గౌరవనీయ పోలీస్ ...
తాహాసిల్దార్ శాంతను ఘనంగా సన్మానించిన వాడి గ్రామ వీడిసి సభ్యులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం తాహాసిల్దార్ టి. శాంతను వాడి గ్రామానికి చెందిన వీడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ) సభ్యులు బుధవారం తాహాసిల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ...
ధర్పల్లి విడిసి కమిటీకి కొత్త చైర్మన్ – కొమిరి గంగాధర్ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీకి (విడిసి) కొత్త చైర్మన్గా కొమిరి గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ – “ఇన్ని కులాల ...
ధర్పల్లి ఎస్ఐ కళ్యాణిని ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్కు కొత్తగా నియమితులైన ఎస్ఐ కళ్యాణిని బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణి మాట్లాడుతూ ...















