స్థానిక వార్తలు

సంగారెడ్డి: మీనాక్షి నటరాజ్ పాదయాత్ర ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజా నరసింహ సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం నుంచి జోగిపేట వరకు జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ పాదయాత్రకు సంబంధించి రహదారి పరిసరాలు, భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర ...

ధర్పల్లి: ఎరువుల గిడ్డంగి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు సొసైటీ పరిధిలోని మైలారం గ్రామంలో బుధవారం నాడు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఎరువుల గిడ్డంగి భవనానికి శంకుస్థాపన ...

ఎడపల్లి: అంగన్వాడీ పిల్లలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలకల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || లయన్స్ క్లబ్ ఎడపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు స్థానిక అంగన్వాడి కేంద్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా చిన్నారులకు పలకలు, బిస్కెట్ ప్యాకెట్లు, మరియు అందజేశారు. ...

ధర్పల్లి: నిత్యా బ్రహ్మానందం సరస్వతి స్వామీజీ రాముల వారి పాదాల సందర్శన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ అటవీ ప్రాంతంలో గల పవిత్రమైన శ్రీ రాముల వారి పాదాలు మంగళవారం పూజ కనుల పండగను తలపించింది. ప్రముఖ ఆధ్యాత్మిక ...

ధర్పల్లిలో సాగునీటి కొరతపై భాజపా ఆందోళన – తాహసిల్దార్‌కు వినతి పత్రం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో సాగునీటి తీవ్ర కొరతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం భాజపా జిల్లా ...

వర్ని: నూతన రేషన్ కార్డుల పంపిణీ – ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలోని CCD ఫంక్షన్ హాల్‌లో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన ...

ధర్పల్లి: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి – భాజపా కార్యకర్తల సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (భాజపా) మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైంది. ...

కేజీవీపీ బాలికల పాఠశాల చుట్టూ ప్రమాదకర డ్రైనేజీ – నిర్వాహకుల నిర్లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల హాస్టల్ పరిసరాల్లో ఉన్న డ్రైనేజీ తీవ్రంగా ప్రమాదకరంగా మారింది. విద్యార్థులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోనవుతుండగా, సంబంధిత ...

ధర్పల్లిలో నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ రాక – భక్తుల్లో ఉత్సాహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం హొనాజిపేట్ గ్రామంలోని పవిత్ర రామన్న పాదాలు (రామగిరి పాదాలు) ఆలయానికి నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ దర్శన నిమిత్తం మంగళవారం రానున్నారు. ...

ధర్పల్లిలో నూతన ఎంపీడీవో లక్ష్మారెడ్డికి ఘన సన్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలానికి ఇటీవలే ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డిని శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ ...