స్థానిక వార్తలు
ఎరువుల గిడ్డంగులను పరిశీలించిన కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి – ధర్పల్లిలో ఆకస్మిక తనిఖీ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నజీపేట్ గ్రామంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక ...
ధర్పల్లి: ఉచిత మోతే బిందు శస్త్రచికిత్సలు – లయన్స్ కంటి హాస్పిటల్ సేవలతో 9 మందికి లబ్ధి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం గురువారం నిర్వహించబడింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల ...
సంగారెడ్డి: మీనాక్షి నటరాజ్ పాదయాత్ర ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజా నరసింహ సమీక్ష.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం నుంచి జోగిపేట వరకు జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ పాదయాత్రకు సంబంధించి రహదారి పరిసరాలు, భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర ...
ధర్పల్లి: ఎరువుల గిడ్డంగి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు సొసైటీ పరిధిలోని మైలారం గ్రామంలో బుధవారం నాడు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఎరువుల గిడ్డంగి భవనానికి శంకుస్థాపన ...
ఎడపల్లి: అంగన్వాడీ పిల్లలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలకల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || లయన్స్ క్లబ్ ఎడపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు స్థానిక అంగన్వాడి కేంద్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా చిన్నారులకు పలకలు, బిస్కెట్ ప్యాకెట్లు, మరియు అందజేశారు. ...
ధర్పల్లి: నిత్యా బ్రహ్మానందం సరస్వతి స్వామీజీ రాముల వారి పాదాల సందర్శన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ అటవీ ప్రాంతంలో గల పవిత్రమైన శ్రీ రాముల వారి పాదాలు మంగళవారం పూజ కనుల పండగను తలపించింది. ప్రముఖ ఆధ్యాత్మిక ...
ధర్పల్లిలో సాగునీటి కొరతపై భాజపా ఆందోళన – తాహసిల్దార్కు వినతి పత్రం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో సాగునీటి తీవ్ర కొరతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం భాజపా జిల్లా ...
ధర్పల్లి: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి – భాజపా కార్యకర్తల సమావేశం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (భాజపా) మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైంది. ...
కేజీవీపీ బాలికల పాఠశాల చుట్టూ ప్రమాదకర డ్రైనేజీ – నిర్వాహకుల నిర్లక్ష్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల హాస్టల్ పరిసరాల్లో ఉన్న డ్రైనేజీ తీవ్రంగా ప్రమాదకరంగా మారింది. విద్యార్థులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోనవుతుండగా, సంబంధిత ...















