స్థానిక వార్తలు

రుద్రూర్: 35 వేల రూపాయలకు లడ్డూ కైవసం చేసుకున్న మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వేలంపాట ...

మెదక్: వరద బాధితులకు సహాయం అందించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహాయకహస్తం అందించారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధూప్ సింగ్ తండాలోని వరద ...

మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల కోసం పటిష్ట బందోబస్తు – 2963 గణపతి విగ్రహాల నిమజ్జనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా జరగడానికి జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 2963 గణపతి ...

మెదక్ టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో భరోసా కేంద్ర అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ భరోసా కేంద్రం ఆధ్వర్యంలో టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ ...

ధర్పల్లి: కురుమ యూత్ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షుడికి సన్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి గ్రామీణంలో కురుమ యూత్ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షుడికి ఘన సన్మానం జరిగింది. కురుమ యూత్ గణపతి వద్ద సాలువాతో సన్మానం చేసి ...

మెదక్: వినాయక నిమజ్జనానికి కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మెదక్ మండలం కొమటూరు చెరువు వద్ద నిమజ్జన ...

లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మోతే బిందు ఆపరేషన్లు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు గురువారం మొత్తం 17 ...

మెదక్‌: వరద నష్టాలపై రెవెన్యూ అధికారికి బీజేపీ మేమోరాండం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, జిల్లా ...

మెదక్: కుటుంబ సమేతంగా వినాయక పూజ ఎస్.పి శ్రీనివాస రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వినాయక మండపం వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కుటుంబ సమేతంగా వినాయక పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ...

నిజామాబాద్ స్పోర్ట్స్ ఛాంపియన్ – యోగాసనాలో బోధన్ శివలింగకు గోల్డ్ మెడల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్ 2025 యోగాసన క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ పోటీల్లో బోధన్ పట్టణానికి చెందిన సింగారం శివలింగ జూనియర్ ...