స్థానిక వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలో నిబంధనల అమలు: పోలీస్ కమీషనర్ వెల్లడి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పలు ముఖ్య సూచనలు చేసారు : అతిక్రమించిన వారిపై చట్టాల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ...

వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను మర్యాదపూర్వకంగా కలిసిన కొట్టం మనోహర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా డెలికేట్ కోటగిరి మాజీ ఎంపిటిసి కొట్టం మనోహర్ ఈ రోజు వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను శాలువా కప్పి సత్కరించారు, ఈ ...

హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబాకు ఘన నివాళులు.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంలోని PRTU భవన్‌లో బుధవారం ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి మానవ హక్కుల వేదిక, వామపక్ష పార్టీలు, మరియు ప్రజా సంఘాల నేతలు పూల దండ వేసి ...

18న రైతు సదస్సు: వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రాముఖ్యత.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 18న నీలం రామచంద్రయ్య భవన్‌లో జరగనున్న రైతు సదస్సు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ...

పేదల భూములను కబ్జా చేస్తే శిక్ష తప్పదు : జిల్లా సహాయ కార్యదర్శి దాసు స్పందన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఆధ్వర్యంలో ధర్పల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పేదల ...

మూడు రోజులు మాత్రమే తేరుచుకునే చౌక ధరల దుకాణం : స్థానికుల ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో ఉన్న చౌక ధరల దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నెలలో కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంచబడుతోందాని మిగతా రోజుల్లో ...

“అన్న విలేకరన్న మీ బాధ్యత గొప్పది అన్న ” విలేకరుల కష్టా నష్టాల పై భజన పాట.

|| దృశ్యం న్యూస్ || సిరికొండ గ్రామంలోని దేవి మండపంలో జరిగే శతనవరాత్రి ఉత్సవాల్లో, యువకుడు దాసరి మురళి “అన్న విలేకరన్న మీ బాధ్యత గొప్పది అన్న” అనే భజన పాట ద్వారా విలేకరుల కష్టాలను ...

పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలి : PDSU డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విజ్ఞప్తి ...

సొంత పార్టీ విధానాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు.

|| దృశ్యం న్యూస్ || జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీకి 48 సీట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఎంపీ అర్వింద్ తీవ్రంగా స్పందించారు, మంగళవారం నిజామాబాద్ లో జరిగిన ...

ట్రాన్స్ఫార్మర్ల కాయిల్స్ చోరీ: దుండగుల దాడి.

|| దృశ్యం న్యూస్ || పోతంగల్ మండలంలోని సబ్ స్టేషన్ పరిధిలోని జల్లాపల్లి, లింగపూర్ గ్రామాల శివారులో రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ క్షేత్రాలలోని ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ ను ...