స్థానిక వార్తలు
పోతంగల్ మండల కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ ప్రారంభోత్సవం.
|| దృశ్యం న్యూస్ || పోతంగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ జి. రాజేశ్వర్ రెడ్డి, కరీంనగర్ ...
కేసిఆర్ దయతో 11 వేల డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం : పోచారం శ్రీనివాస్ రెడ్డి
|| దృశ్యం న్యూస్ || గత ప్రభుత్వంలో సీఎం కెసిఆర్ దయతో నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించామని వ్యవసాయ సలహాదారు మరియు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ...
పోలీస్ అమరవీరుల వారోత్సవాలు: పోలీస్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన కమిషనర్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను పోలీస్ కమిషనర్ ...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వినతి పత్రం సమర్పణ : కందగట్ల రాంచందర్.
|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు ఎడపల్లి మండల రెవిన్యూ అధికారికి కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించబడింది. ఒక ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు వరి ...
నిజామాబాద్ లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు: పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్.
|| దృశ్యం న్యూస్ || పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను విధి నిర్వహణ కోసం త్యాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని, పోలీస్ సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ...
దీపావళి పండుగకైనా డీఏ ప్రకటించాలి : TGPRTU జిల్లా అధ్యక్షులు ఎస్. కృపాల్ సింగ్.
|| దృశ్యం న్యూస్ || సార్వత్రికంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళి పండుగకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రకటించాల్సిన డీఏ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ...
విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ: కార్మిక హక్కుల కోసం కొత్త దిశ.
|| దృశ్యం న్యూస్ || హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 20న జరగనున్న విలీన సభ ప్రచార పోస్టర్లను నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ...














