తెలంగాణ

నూతన జాతీయ విద్య విధానానికి వ్యతిరేకంగా AIPSU ఆధ్వర్యంలో ఛలో పార్లమెంట్.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో “ఛలో పార్లమెంట్” పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. AIPSU నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ...

తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించండి : PDSU వినతి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ (తే.యు.) భూములపై కబ్జా జరుగుతోందని, ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని కబ్జాదారుల నుండి రక్షించాలని PDSU ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతి ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ...

బోధన్ డివిజన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బుధవారం రోజున బోధన్ డివిజన్‌లో లయన్స్ భవన్‌లో భారత రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలను ...

మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మీడియా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జింఖాన గ్రౌండ్ లో డిసెంబర్ 1న మాలల సింహ ...

పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...

కొడాలి కిషోర్ ని సన్మానించిన తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రయివేట్ పాఠశాలల అధ్యక్షులు కొడాలి కిషోర్ ని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ సన్మానించారు. ఈ సందర్భంగా TSP ...

బాన్సువాడలో 181 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ పట్టణ కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాది ...

ధర్పల్లి యువకునికి గ్రూప్ ఫోర్ ఉద్యోగం: కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మారిపెద్ది రాహుల్ S/o మరిపెద్ది రాజు, నిజామాబాద్ కలెక్టరేట్ ఎస్సీ కార్పొరేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక ...

మాజీ ఎమ్యెల్యే నారా రామ్మూర్తి నాయుడుకి నివాళులు.

|| దృశ్యం న్యూస్ || ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు అయిన మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ తొండ రాజేందర్ ...