తెలంగాణ
అక్రమ భూమి సమస్యపై ఆదేశాలు జారీ చేసిన సబ్ కలెక్టర్ : వెంటనే స్పందించిన స్థానిక అధికారులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రుర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమి పై కొందరు అక్రమణ చేయడానికి ప్రయత్నిస్తూ లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేయడంతో ...
ప్రభుత్వ భూమి కబ్జా : ఫిర్యాదుపై రెవెన్యూ అధికారుల కాలయాపన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 164/3 ఐ లో రెండు ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమిని ఓ ఓ.సీ మహిళకు కేటాయించడంపై ...
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై ఉద్యమం – PYL, POW పిలుపు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీ పెరిగినట్టు ప్రగతిశీల యూత్ లీగ్ (పి.వై.ఎల్) మరియు ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) నేతలు మండిపడ్డారు. ...
AIPKMS ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల హక్కుల గురించి విస్తృత ప్రచారం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, బోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...
అంగన్వాడి కేంద్రాలలో సమయపాలన లోపాలు : టీచర్ల స్థానంలో ఇతరులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, ఈ కేంద్రాల్లో ఆచరణీయ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల స్థానంలో ఇతరులు, సహాయకులు, ఆయాలు నియమించి ...
ప్రమాదానికి గురైన వ్యక్తిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి గ్రామానికి చెందిన సంఘం బుజ్జన్న (47) గత కొన్ని రోజుల క్రితం ఇందల్వాయి నుండి డిచ్ పల్లి వైపు వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురి ...
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం.
|| దృశ్యం న్యూస్ || రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీను నాయక్ వైద్య బృందం ఉచిత దంత వైద్య శిబిరం దర్పల్లి మండలం మైలారం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ...
బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ...















