తెలంగాణ

ధర్పల్లి మండల కేంద్రంలో అయ్యప్ప సామూహిక మహా పడిపూజ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రం, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ ...

మారింది పాలకులే మాత్రమే – పాలన కాదు : దినేష్ కులచారి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏడాది పాలన పై తీవ్రమైన విమర్శలు చేసారు భారతీయ జనతా పార్టీ (భాజపా) జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. ...

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో పాత గురడి రెడ్డి సంఘంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. ...

సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి ఉత్సవం.

|| దృశ్యం న్యూస్ || భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్, మాల మహానాడు ఆధ్వర్యంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ ...

సంగారెడ్డి పట్టణంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర సమరయోధుడు మరియు భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ...

పుల్కాల్ : అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పుల్కల్ మండల కేద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి, “అమర్ హై ...

కుక్కలు తినే పళ్లెంల్లో వడ్డన: బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ప్రముఖ అతిథి బార్ అండ్ రెస్టారెంట్‌లో శుక్రవారం జరిగిన ఒక ఘటన స్థానిక కస్టమర్లకు విస్మయానికి గురిచేసింది. ...

తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకుల నిరసన: కాకతీయ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేద్రంలో గల కాకతీయ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై విద్యార్థి నాయకులు ...

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోనాజిపేట్ గ్రామంలో, సొసైటీ చైర్మన్ వెంకం గారి జనార్ధన్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ...

బోధన్ మున్సిపల్ సమావేశంలో 10 అంశాలు ఆమోదం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో మొత్తం 10 ఆజెండా అంశాలు చర్చకు రావడంతో 10 అంశాలు ఆమోదం పొందాయి. మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ ...