తెలంగాణ
4.30 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం : ముగ్గురు నిందితుల అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ లో రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బుధవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసారు. ఈ దాడిలో 4.30 ...
సీఎం కప్ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 10న సీఎం కప్ క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, కోకో వంటి ...
గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య.
|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నవిపెట్ మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల సంతోష్ గౌడ్ అనే వ్యక్తి ...
ఖండ్ గాం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ వివాదం: బియ్యం పంపిణీ నిలిపివేత.
|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో రేషన్ డీలర్ షాప్లో బియ్యం పంపిణీకి సంబంధించిన వివాదం వెలుగు చూసింది. ఈ రోజు అందించిన రేషన్ బియ్యంలో కొన్ని ...
యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు విజయవంతం చెయ్యండి.
|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిజామాబాద్ ...
ధర్పల్లి మండలంలో అగ్ని ప్రమాదం: పేద కుటుంబానికి తక్షణ సహాయం అందించిన పీసు రాజ్ పాల్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపంగి సాయమ్మ మరియు ...















