తెలంగాణ

4.30 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం : ముగ్గురు నిందితుల అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ లో రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బుధవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసారు. ఈ దాడిలో 4.30 ...

సీఎం కప్ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 10న సీఎం కప్ క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, కోకో వంటి ...

అగ్ని ప్రమాదంలో నివాసం కోల్పోయిన మాలగుట్ట వృద్దురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండల కేంద్రంలో మాలగుట్ట గోసంగి కాలనీలో సంపంగి సాయమ్మ అనే వృద్దురాలి నివాసపు గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో ఆమె కుటుంబం ...

గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నవిపెట్ మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల సంతోష్ గౌడ్ అనే వ్యక్తి ...

ఖండ్ గాం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ వివాదం: బియ్యం పంపిణీ నిలిపివేత.

|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో రేషన్ డీలర్‌ షాప్‌లో బియ్యం పంపిణీకి సంబంధించిన వివాదం వెలుగు చూసింది. ఈ రోజు అందించిన రేషన్ బియ్యంలో కొన్ని ...

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కమిటీ ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్, ఎడపల్లి మండలాల నుండి చలో హైదరాబాద్ మహాధర్నకు పెద్ద ...

యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు విజయవంతం చెయ్యండి.

|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిజామాబాద్ ...

ధర్పల్లి మండలంలో అగ్ని ప్రమాదం: పేద కుటుంబానికి తక్షణ సహాయం అందించిన పీసు రాజ్ పాల్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపంగి సాయమ్మ మరియు ...

అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిన అడిగే నాధుడే లేడు : ఓ నూతన హోటల్ నిర్వహకం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులోని స్ప్రింగ్ హోటల్ నిర్వహకులు కొందరు ప్రముఖుల అండతో అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిస్తున్నారు, హోటల్ యజమానులు తమ ...

ధర్పల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేయబడింది. ధర్పల్లి ఎస్సై జె. రామకృష్ణ తెలియజేసినట్లుగా, విశ్వసనీయ ...