తెలంగాణ
జాతీయ లోక్ అదాలత్ ద్వారా 174 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం – పోలీస్ కమీషనర్ వెల్లడి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం చేపట్టబడింది అని, ఈ సందర్భంగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ...
ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు ఆలయంలో ఘనంగా జరిగాయి. పేద బ్రాహ్మణులు శ్రీ దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని తొట్లెలో ...
ఘనంగా మల్లన్న జాతర మహోత్సవం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని మల్లన్న ఆలయంలో ఆదివారం జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ గొల్ల, యాదవులు బోనాలు తీసుకుని మల్లన్న ఆలయానికి ...
ఆరోగ్యమేళాకు విశేష స్పందన – 162 మందికి వైద్య పరీక్షలు.
|| దృశ్యం న్యూస్ || ప్రతినెల రెండవ శనివారం రోజున గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే నిర్వహించే ఆరోగ్యమేళా కు ధర్పల్లి మండలంలో ఈ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ...
ఘనంగా మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణ.
|| దృశ్యం న్యూస్ || శనివారం రోజున శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జాతరను ఉత్సాహంగా ...
ఎబీవీపీ వర్ని అధ్యక్షునిగా పైసా వినోద్ కుమార్ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవీపీ) వర్ని శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నగర కమిటీ బైటక్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పైసా వినోద్ ...
జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో : NRI కోనేరు శశాంక్ బిజెపిలో చేరిక.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క దృఢమైన పాలనకు ఆకర్షితులై, కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, భారతీయ జనతా పార్టీ (భాజపా) ...
తక్షణమే నూతన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి : PRTU తెలంగాణ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ తక్షణమే నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధిత విద్యాశాఖ మరియు ట్రెజరీ అధికారుల సహకారాన్ని కోరుతూ జిల్లా ...















