Drushyam Desk

అకాల వర్షాలకు రైతులకు భారీగా పంట నష్టం : రైతులను ఆదుకోవాలి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ జాకోరలో, అకాల ఈదురు గాలులు మరియు వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. లక్షల రూపాయల వడ్డీ తీసుకొని వరి ...

చలో హైదరాబాద్: ఎస్సి MBSC కులాల రాష్ట్ర అధ్యక్షుడు నిరగొండ బుచ్చన్న పిలుపు.

|| దృశ్యం న్యూస్ || ఎస్సి MBSC కులాల రాష్ట్ర అధ్యక్షుడు నిరగొండ బుచ్చన్న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన, సోమవారం, హైదరాబాద్ లోని ...

అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు : పిల్లల విద్య, భవిష్యత్తే ట్రస్ట్ లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును ప్రగల్బంగా మార్పు చేయాలనే లక్ష్యంతో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో “భవిష్యజ్యోతి ట్రస్ట్” ను ఏర్పాటు ...

లా & ఆర్డర్ కాపాడలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : MLA ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ లో & ఆర్డర్ పరిస్థితి విషమంగా మారిందాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో ...

పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా విద్యార్థులను ప్రోత్సహించాలి : కృపాల్ సింగ్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బర్కత్ పుర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓ ముఖ్యమైన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ...

తెలంగాణ యూనివర్సిటీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు : విద్యార్థుల జీవితాలతో చెలగాటం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల అనుభవాలను మరోసారి ప్రశ్నార్థకం చేసి, పరీక్ష ఫలితాల అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో ...

గుర్తు తెలియని మృతదేహం లభ్యం : నెల రోజుల క్రితం మరణించి ఉండవచ్చు అని అనుమానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ శివారులో గల బ్రిడ్జి వద్ద కూలినస్థితిలో ఓ మృతదేహం లభించింది. ఈ రోజు మధ్యాహ్నం బొల్లాపల్లి నాగరాజు ఎడపల్లి గ్రామ సెక్రటరీ ...

గాడి తప్పుతున్న గ్రామల పాలన వ్యవస్థ : ఎన్నికల కోసం ఎదురు చూపులు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎన్నికల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ పదవీ కాలం గత ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన నేపథ్యంలో, ప్రజలు ...

పోతంగల్ మండల కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || పోతంగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ జి. రాజేశ్వర్ రెడ్డి, కరీంనగర్ ...