
Drushyam Desk
దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. గ్రామానికి చెందిన సంతోష్ పని ...
ఎంబీబీఎస్ 4వ సంవత్సరంలో బంగారు పతకం సాధించిన ఎన్. లావణ్య : అభినందించిన ప్రతిమ రాజ్
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఎన్. లావణ్య, ఫిబ్రవరి 2024లో జరిగిన పరీక్షలో తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఈఎన్టి సబ్జెక్టులో మొదటి ...
ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వంతో ప్రాతినిధ్యం వహిస్తాను : రవీందర్ సింగ్
|| దృశ్యం న్యూస్ || మార్చి 2025 లో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ నేడు నిజామాబాద్ నగరాన్ని సందర్శించారు. ...
ఎమ్మెల్యే ధన్ పాల్ నేతృత్వంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్ పాల్ శ్రీకారం చుట్టారు, 22వ మరియు 23వ డివిజన్లలో సీసీ రోడ్ మరియు బీటీ రోడ్ నిర్మాణానికి ...
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునప్రారంభించండి : కార్మికులను ఆదుకోండి.
|| దృశ్యం న్యూస్ || ఆదివారం ఉదయం నిజామాబాద్ లోని TNGO భవన్ లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు, కోదండరాం MLC ని కలవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నిజాం ...
కార్మికుల ఐక్యత కోసం కీలక నిర్ణయం: IFTU-TUCI విలీనం.
|| దృశ్యం న్యూస్ || ఈ రోజు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే టి యు సి ఐ ( T U C I ) విబాగంలో ఐ ఎఫ్ ...
అకాల వర్షాలకు రైతులకు భారీగా పంట నష్టం : రైతులను ఆదుకోవాలి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ జాకోరలో, అకాల ఈదురు గాలులు మరియు వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. లక్షల రూపాయల వడ్డీ తీసుకొని వరి ...















