Drushyam Desk

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

చిన్న మావుంది గ్రామం నుండి కుంటాల సోమన్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామిదిండి పాదయాత్ర ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్నమావుంది గ్రామం నుండి కుంటాల సోమన్న, నెంబర్ 10 వారి శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి దిండి పాదయాత్ర బుధవారం ...

చేగుంట : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ || లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్-320D లయన్ నాగేష్ పంపాటి ఆదేశాల మేరకు, జిల్లా కార్యదర్శి, మధుమేహ అవగాహన-320D లయన్ డాక్టర్ అనంతరెడ్డి, నవంబర్ ...

రగ్బీ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన చేగుంట విద్యార్థులు.

|| దృశ్యం న్యూస్ || చేగుంట మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు SGF రగ్బీ క్రీడల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్ 17 బాయ్స్ ...

గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి మృతి చెందిన మాజీ పాత్రికేయుడు – ఆర్మూర్‌లో తీవ్ర నిరసన

|| దృశ్యం న్యూస్ || ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో గల్ఫ్ ఏజెంట్ డికొండ ప్రసాద్ ఇంటి ముందు బుధవారం ఉదయం వన్నెల్దేవి రాజేష్ ( 60 ) మృతదేహంతో అతని ...

గోల్డ్ మెడల్ సాధించిన సాయి ప్రసన్నను అభినందించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || SGF జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న ఎంపిక కావడంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఘనంగా అభినందించారు. అక్టోబర్ 26, 27 తేదీలలో ...

మోస్రా జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మోస్రా గ్రామంలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలసి కాస్త సమయం గడిపారు, ఈ సందర్శనలో భాగంగా ...

అప్పుల బాధతో ఓ కుటుంబం బాసర గోదావరి నదిలో ఆత్మహత్య యత్నం.

|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసరలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన ఉప్పలించి వేణు, ఆయన భార్య అనురాధ మరియు కూతురు పూర్ణిమ బుధవారం గోదావరి నదిలో ...

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నేటి నుండి ఒంటిపూట బడులు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి సర్వే ...

మెదక్ జిల్లా రగ్బీ ఎంపికల పోటీలు: 36 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక.

|| దృశ్యం న్యూస్ || మెదక్ ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రగ్బీ పోటీల్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19 వయోపరిమితుల్లో బాలబాలికలు పాల్గొన్నరు. ...