Drushyam Desk

వసతి గృహాలలో మౌలిక వసతులు పెంచాలని TSP విద్యార్థి సంఘం వినతి.

|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ మెజిస్ట్రేట్‌కు వినతి పత్రం సమర్పించిన TSP. తెలంగాణ స్టూడెంట్ పరిషత్ (TSP) నాయకులు బోధన్ డివిజన్ సబ్ మెజిస్ట్రేట్ ను కలసి వసతి గృహాల్లో ...

స్వాతి ప్రియ ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరపాలి : తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది, ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి ...

పొలం బాట కార్యక్రమం : విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన.

|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలం పెంటకుర్దు మండలంలోని రైతుల సమక్షంలో పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఈ టెక్నికల్ రమేష్ మాట్లాడుతూ, రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ...

లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో మధుమేహ పరీక్షలు : అవగాహన.

|| దృశ్యం న్యూస్ || లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో లయన్ నాగేష్ పంపాటి జిల్లా గవర్నర్-320D ఆదేశాల మేరకు, లయన్ డాక్టర్ అనంతరెడ్డి జిల్లా కార్యదర్శి మధుమేహ అవగాహన-320D నవంబర్ ...

భక్తుల కోరికలు తీరుస్తున్నా స్వయంభు నందీశ్వరుడు : త్వరలోనే ప్రఖ్యాతి చెందుతుందని భక్తుల విశ్వాసం.

|| దృశ్యం న్యూస్ || భక్తుల కోరికలు తీర్చే ప్రకృతిసిద్ధమైన స్వయంభు  నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గత శివరాత్రి రోజున ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామం అశోక సాగర్ సమీపంలోని ...

బాసర IIIT వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వెయ్యాలి : లాఠీచార్జికి కారణమైన సిఐను సస్పెండ్ చేయాలి

|| దృశ్యం న్యూస్ || బాసర IIIT లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సంబంధిత సంఘటనలకు గల కారణాలు తెలుసుకోవడానికి ...

ఇకపై ఆర్.టి.సి. కార్గోలో హోమ్ డెలివరీ సర్వీస్.

|| దృశ్యం న్యూస్ || ఉమ్మడి జిల్లా అయిన నిజామాబాద్ మరియు కామారెడ్డి ప్రజలకు తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి. కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో గత వారం రోజులుగా ...

రుద్రూర్ సీఐగా రెడ్డిబోయిన కృష్ణ బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీసు స్టేషనులో సోమవారం రోజు నూతన సీఐగా రెడ్డిబోయిన కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గత సీఐ జయేష్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన ...

మెదక్ జిల్లా: వెంకటేశ్వర హచరిస్ లో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర హచరిస్ లో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ఒక కార్మికుడు మరణించాడు. ఈ మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన అభిమన్యుగా ...

లింబాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ తన సహచరులైన స్థానిక ...