Drushyam Desk

గోవింద్ పల్లి గ్రామంలో సామూహిక కుంకుమార్చన ఉత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, గోవింద్ పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడినాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ...

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం.

|| దృశ్యం న్యూస్ || రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీను నాయక్ వైద్య బృందం ఉచిత దంత వైద్య శిబిరం దర్పల్లి మండలం మైలారం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ...

మరమ్మత్తుల కారణంగా రేపు ఆ గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలం పెగడపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో రేపు (నవంబర్ 23) మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ...

బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ...

నూతన జాతీయ విద్య విధానానికి వ్యతిరేకంగా AIPSU ఆధ్వర్యంలో ఛలో పార్లమెంట్.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో “ఛలో పార్లమెంట్” పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. AIPSU నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ...

తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించండి : PDSU వినతి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ (తే.యు.) భూములపై కబ్జా జరుగుతోందని, ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని కబ్జాదారుల నుండి రక్షించాలని PDSU ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతి ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ...

మహాలక్ష్మి నగర్ లో చోరీ : భయభ్రాంతులకు లోనవుతున్న స్థానిక ప్రజలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రం, మహాలక్ష్మినగర్ లో 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి 5తులాల బంగారం, ...

బోధన్ డివిజన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బుధవారం రోజున బోధన్ డివిజన్‌లో లయన్స్ భవన్‌లో భారత రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలను ...

కల్లు కాంపౌండ్ ఎదురుగా డ్రైనేజీలో వ్యక్తి మృతదేహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాలకల్ రోడ్ లోని బుధవారం ఉదయం కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న స్మశానవాటికను అనుకోని ఉన్న డ్రైనేజీలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించడంతో ...