Drushyam Desk

ప్రజా పాలన కేంద్రాలలో సర్వే సమాచారం నమోదు చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ...

నిజామాబాద్ : ఓ వ్యక్తి పై బండరాయితో దాడి చేసిన వైనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం విరన్నగుట్ట గ్రామానికి చెందిన అభినయ్ గౌడ్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన చిన్ను అలియాస్ ఆంజనేయులు అనే వ్యక్తి బండ ...

ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రమేష్, శ్రీనివాస్ లకు శ్రద్ధాంజలి.

|| దృశ్యం న్యూస్ || మక్కరాజ్ పేట కాంప్లెక్స్ సీ ఆర్ పి లు అయిన దేవసోత్ రమేష్ మరియు ఎర్ర శ్రీనివాస్ లకు మండల వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ...

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ : భారీగా నగదు, బంగారం, వెండి అపహరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నీలం భాస్కర్ కుటుంబం శుక్రవారం బంధువుల వివాహ వేడుకకు హాజరు కావడానికి ...

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత – దౌల్తాబాద్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే ...

పులి అలజడితో భయపడుతున్న రైతులు, మేకల కాపరులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామం నుండి నవీపేట్ వైపు వెళ్లే మార్గంలోని కంకర క్రషర్ మిషన్ సమీపంలో గల పంట పొలాల వద్ద గత ...

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ వేప వృక్షం నరికేసిన వైనం : ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంతోడ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 30 సంవత్సరాలుగా ఉన్న భారీ వేప వృక్షం నరికివెయ్యడంపై తెలుగు యువత బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎంతోడ రాజేందర్ తీవ్ర ...

శివాలయ శుభ్రతపై నిర్లక్ష్యం : బ్రహ్మోత్సవాలు నిర్వహించే తీరు ఇదేనా అంటూ భక్తుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో గత వారం రోజులుగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు ...

ప్రమాదానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతి : వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రమైన జాకోర చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బాన్సువాడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ గుర్తు తెలియని ...

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం యువత అధిక సంఖ్యలో ముందుండాలి : పటేల్ ప్రసాద్

|| దృశ్యం న్యూస్ || ఇందూరు హిందూ దేవాలయాల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల వర్ని నుండి బడపహాడ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ ...