Drushyam Desk

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ || ఫిబ్రవరి 27న నిర్వహించనున్న తెలంగాణ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ...

మెదక్ జిల్లాలో ఆరోగ్య సేవల నిర్వహణను మరింత మెరుగుపరచాలని : కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్‌లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టోర్ ద్వారా సరఫరా చేస్తున్న మందుల ...

మెదక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం – కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్‌లో, ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు ...

దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి.

|| దృశ్యం న్యూస్ || ఇస్నాపూర్‌లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి భక్తులకు ఆశీర్వాదం అందించారు. మెదక్ ...

పంట పొలంలో విద్యుత్ షాక్, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పంట పొలంలో విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ విషాద ఘటన పెగడపల్లి ...

గొంగ్లూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 395వ జయంతి సందర్భంగా శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ...

కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థి నరేందర్ రెడ్డి మద్దతుగా బాన్సువాడ పట్టణములో కీలక సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ పట్టణ శివారులోని SMB ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల MLC ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ ...

బాన్సువాడ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ...

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించండి – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ప్రజలకు మరియు కలెక్టరేట్ కార్యాలయ వివిధ శాఖల ఉద్యోగులకు హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగలపై అవగాహన కల్పించారు. మంగళవారం కలెక్టరేట్ ...

మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు సన్నాహక సమావేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, బాలాజీ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల ...