
Drushyam Desk
బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...
“మీ డబ్బు – మీ హక్కు” DEAF ఖాతాల అవగాహన సమావేశం విజయవంతం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో “మీ డబ్బు – మీ హక్కు” కార్యక్రమం కింద DEAF (నిష్క్రియ ఖాతాలు) అవగాహన సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ ...
మహిళా ఎన్నికల అధికారుల భద్రత పట్ల నిర్లక్ష్యం – జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యంపై విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినా, మహిళా ఎన్నికల అధికారులకు సరైన భద్రత కల్పించడంలో ఉన్నత ...
ఉన్ని దుస్తుల ధరలు ఆకాశానికి: వలస వ్యాపారుల దండయాత్ర.
|| దృశ్యం న్యూస్ || చలికాలం మొదలయ్యే సరికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్ని దుస్తుల విక్రేతలు గుమికూడటం సర్వసాధారణం. అనేక రాష్ట్రాల నుండి వలసగా వచ్చి చిన్న చిన్న దుకాణాలు వేసుకుని, ...
ఎడపల్లి మండల సర్పంచ్ నామినేషన్ల వివరాల గందరగోళం: అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల్లో తికమక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్రమైన తప్పిదాలు ప్రజల్లో అయోమయం రేపుతున్నాయి. పత్రాల పరిశీలనకు ముందు👇 శనివారం రాత్రి 11 ...
నిజామాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం – మీడియా ప్రవేశంపై వివాదాస్పదం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని చర్యలను పూర్తి ...
ఎడపల్లి మండలంలో సర్పంచ్ – వార్డు సభ్యుల నామినేషన్ల పూర్తి వివరాలు | Panchayat Election update 2025.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పంచాయతీ ఎన్నికలతో మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మండల ...
జానకంపేట్ గ్రామంలో విరవత్ని శ్వేత నామినేషన్ దాఖలు – నువ్వా నేనా అనే తీరులో మహిళా మణులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో నామినేషన్ల చివరి రోజు ఎన్నికల సందడి తారాస్థాయికి చేరుకుంది. పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ...
రేపటి నుండి రెండో విడత ప్రారంభం – పదవులకు వేలం పాటలపై కఠిన హెచ్చరికలు జారీచేసిన కలెక్టర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, రామాయంపేట, నిజాంపేట్ పట్టణాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ...















