Drushyam Desk

ప్రజావాణి కార్యక్రమం : పిర్యాదుల స్వీకరణలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి సమస్యలు ...

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని : డి.ఆర్.డి.ఓ.పి డి శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || సోమవారం మెదక్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డి.ఆర్.డి.ఓ.పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “జిల్లాలో ...

ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం చాలా ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు తెలిపారు. ఎన్నికల సంబంధిత అధికారులు, పోల్ ఏజెంట్లకు ...

ముస్సోరిలో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అకాడమిలో రాహుల్ రాజ్ ఉపన్యాసం.

|| దృశ్యం న్యూస్ || ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (NCGG) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సివిల్ సర్వెంట్‌లకు ...

జోరుగా తరలిపోతున్న మద్యం : మద్యం ప్రియుల వద్ద దోపిడీకి సిద్ధమైన అక్రమదారులు.

|| దృశ్యం న్యూస్ || ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం రెండు రోజులపాటు వైన్స్ దుకాణాలు మూసివేయబడుతున్నాయి. ఈ సమయంలో నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలంలో కొంతమంది అక్రమ ...

ఇటుక తయారీ కేంద్రా కూలీల మరణాలు : అధికారుల, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ గ్రామంలో సోన్కంబ్లే వినోద్ (30) ఆదివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు నిజాంసాగర్ D46 కెనాల్‌లో పడిపోయి మృతిచెందాడు. ...

నిజామాబాద్ : ఆస్తి పన్ను సేకరణపై సమీక్షా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆస్తి పన్ను సేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పన్ను సేకరణ విషయంలో అధికారులకు, సిబ్బందికి ఎదురైన సందేహాలను ...

ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి IPS, జిల్లా పోలీస్ అధికారులతో కలిసి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ...

విద్యార్థులు పరీక్షల ఫలితాలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, శనివారం రోజు హవేలీ ఘన్పూర్ మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే బాలుర పాఠశాలను సందర్శించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ...

తెలంగాణలో “కేసిఆర్” పై టీడీపీ నాయకుల మండిపాటు : చంద్రబాబు అంటే నీకు ఎందుకంత భయం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై సంబంధిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకుడు బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ ...