Drushyam Desk

మాజీ కౌన్సిలర్ బెండల నిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించిన పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ బెండల నిర్మల మామ అయిన రిటైర్డ్ టీచర్ బెండల హన్మంతు ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ...

సోమలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి మహా శివరాత్రి సందర్భంగా బీర్కూర్ మండల పరిధిలోని నారాయణపూర్ ...

నిజామాబాద్: బెల్ట్ షాపుపై దాడి – 18,590/- రూపాయలు విలువైన మద్యం పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది. నిజామాబాద్ ...

నిజామాబాద్ : 1000 లీటర్ల కల్లు స్వాధీనం : నిర్వాహకుడు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ సింధు శర్మ ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు, మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠెశ్వర్ ప్రాంతంలో ఉన్న కల్లు ...

నిజామాబాద్: కుర్నపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసుల దాడి.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలోని పరశురామ్ దాబా పై పోలీసులు దాడి నిర్వహించారు. సాయంత్రం సమయంలో అక్కడ అనుమతులు లేకుండా ఎన్నికల ...

ఏడుపాయల జాతరలో పటిష్టమైన బందోబస్తు: భక్తులు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.

|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్, ఏడుపాయల జాతర బందోబస్తు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్.పి జాతర ఏర్పాట్లపై మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ...

ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు : భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ...

ఏడుపాయల జాతర ఉత్సవాలకు అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు : మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థాన మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ...

మెదక్ : న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ౼ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులు ఆలోచించి ఓటు వేయాలని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. 14 నెలల కాలంలో కాంగ్రెస్ ...

MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం: మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి మాదిరి పృథ్వీరాజ్ సాయం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శాంతినగర్‌లోని మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం అందించింది. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఈ నిధులను చర్చ్ ...