Drushyam Desk

మెదక్ : హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్కు విడుదల.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్ప భార్య నాగప్పగారి బుజ్జమ్మకు భద్రత ద్వారా విడుదలైన 8 లక్షల రూపాయల ...

మెదక్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆసుపత్రి యొక్క ...

మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత పర్యటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో రాహుల్ రాజ్ రాబోయే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి పలు స్థలాలను పరిశీలించారు. ...

మెదక్ : బాలసదన్ లో విద్యార్థులకు నిత్యవసర వస్తువులు పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అదేశాల మేరకు పి. లక్ష్మీ శారద ఛైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మెదక్ జిల్లా న్యాయ సేవా ...

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి : తహసిల్దార్ సూచనలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన బాధ్యత గురించి తహసిల్దార్ మాలతి వంట చేసే సిబ్బందికి వివరించారు. శనివారం ఆమె ...

గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న లారీ బోల్తా : పెను ప్రమాదం తప్పిన సంఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా 6వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫారం వద్ద గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న లారీ బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం ...

బోధన్ పట్టణంలో అగ్ని ప్రమాదం : లక్ష రూపాయల ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 29వ వార్డులో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక శివాలయ ప్రధాన వీధిలో వెండి సాయిలు అనే వ్యక్తి యొక్క ...

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి ఓ వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 23 ఏళ్ల తెడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి ...

చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి దామోదర్ రాజ్ నర్సింహ, నాయకులు మైనంపల్లి హన్మంత రావు, ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి ఇటీవల అనారోగ్యనికి గురికావడంతో పరామర్శించడానికి రాష్ట్ర మంత్రి వర్యులు దామోదర్ రాజ్ నర్సింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ...

మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మదేవేందర్ రెడ్డి వనదుర్గామాత దర్శనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మదేవేందర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఏడుపాయల జాతర సందర్భంగా వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...