Drushyam Desk

సతీమణి సర్పంచ్‌ల స్థానంలో భర్తల హాజరు – మండల అధికారిక సమావేశంపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో నిర్వహించిన అధికారిక సర్పంచ్‌ల సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికైన మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరైన ఘటన ...

టేక్మాల్‌లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదనం – నిందితులు అరెస్ట్, బంగారు గొలుసు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ విషయాన్ని టేక్మాల్ ఎస్‌ఐ అరవింద్ వెల్లడించారు. తంప్లూర్ ...

నిజామాబాద్‌లో విషాదం: రెంజల్ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెంజల్ గ్రామానికి చెందిన గాండ్ల సతీష్ (30) ద్విచక్ర వాహనంతో సహా కాలువలో పడి మృతి చెందడం స్థానికంగా ...

బోధన్ గడ్డపై అధికారం ఎవరికీ? మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ సమరం – దృశ్యం న్యూస్ ఎగ్జిట్ పోల్స్.

|| దృశ్యం న్యూస్ || 👉 బోధన్ గడ్డపై అధికారం కోసం రక్తికట్టిన రాజకీయ సమరం – మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ పరిస్థితి నెలకొనే వైనం? 👉 మ్యాజిక్ ఫిగర్ దాటేది ఎవరు? ...

బోధన్‌లో దొంగ ఓట్ల ప్రయత్నం – రాకాసిపేట్, గోశాల పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరిపై ఫోర్జరీ కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. రాకాసిపేట్ మరియు గోశాల ప్రాంతాల్లోని పోలింగ్ ...

పేకాటపై ఉక్కుపాదం మోపుతున్న మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో అక్రమ పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాపన్నపేట్ మండలం పరిధిలోని అబ్దులపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను మెదక్ జిల్లా టాస్క్ ...

మృత బాలిక ఆచూకీ లభ్యం – మహారాష్ట్రకు చెందిన బాలికగా గుర్తింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం ...

ఎడపల్లి: D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం ...

ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గం రద్దు – సభ్యుల ఏకగ్రీవంగా కీలక నిర్ణయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పూర్తిగా రద్దయింది. 03/09/2025న ఎన్నికైన ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ కమిటీ ...

నిజామాబాద్ హోవార్డ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, హోవార్డ్ పాఠశాల ఆధ్వర్యంలో 77వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం వేళ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ ...