Drushyam Desk

భాజపా ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ బీజేపీ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, జిల్లా బీజేపీ ...

మెదక్ రూరల్ సీఐగా యం. జర్జ్ బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి బదిలీ అయినా నేపథ్యంలో ఆస్థానంలో నూతన రూరల్ సిఐగా యం. జర్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ...

మెదక్ జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు – 8.15 కేజీల గంజాయి నిర్వీర్యం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాన్ని అరికట్టేందుకు ...

మెదక్‌: పోక్సో కేసులపై కన్వర్జెన్స్ మీటింగ్ – న్యాయం వేగవంతం చేయడంపై దృష్టి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోక్సో కేసుల సమన్వయం, వేగవంతమైన న్యాయప్రక్రియ, నివారణ చర్యలపై కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ డి.వి. ...

మెదక్ జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం సేకరణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || 2025-26 ఖరీఫ్ వరి ధాన్యం సేకరణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ముఖ్య సూచనలు చేశారు. అక్టోబర్ మొదటి వారం నుంచి వరి ...

మెదక్ జిల్లాలో మదర్సా విద్యార్థులకు అస్వస్థత – కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక చర్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లోని మదర్సా ప్రైవేట్ వసతి గృహంలో విద్యార్థులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం అనంతరం 10 ...

రామాయంపేట్, నిజాంపేట్‌లో ప్రత్యేక తనిఖీలు – జిల్లా ఎస్పీ ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామాయంపేట్ పిఎస్, నిజాంపేట్ పిఎస్ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ...

ధర్పల్లి మండలం శుభోదయం (NHC) సెంటర్‌లో బతుకమ్మ సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని శుభోదయం (NHC) సెంటర్ లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనసిక దివ్యాంగుల తల్లిదండ్రుల సమావేశం కూడా జరిగింది. ...

నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా శ్రీనగర్ కాలనీ 45వ డివిజన్‌లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ...

మెదక్: యూరియా అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడి – 250 సంచులు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ...