
Drushyam Desk
ఎడపల్లి: జైతాపూర్ సొసైటీని సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని సొసైటీని ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సందర్శించి యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యతను తనిఖీ చేశారు. ...
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ కార్యక్రమాన్ని ...
ఆడపడుచుల ఆత్మగౌరవం బతుకమ్మ – మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి. తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకగా ...
ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి ...
మెదక్ కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ బోనాల పండుగ వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, సైన్స్ ...
మెదక్లో SBI దొంగతనం ప్రయత్నం విఫలం – పోలీసుల వేగవంతమైన చర్య.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 08-08-2025న దొంగతనం ప్రయత్నం విఫలమైంది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాలపై డీఎస్పీ ప్రసన్నకుమార్ నేతృత్వంలో సీఐ ...
గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ – మాజీ ఎమ్మెల్యే ఘన నివాళి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ...
మెదక్ కలెక్టరేట్ లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ...















