Drushyam Desk

అక్రమ మద్యం విక్రయాలపై టాస్క్ ఫోర్స్ దాడులు – 24 గంటల్లో 226 లీటర్ల మద్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారాలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళకల్ల గ్రామంలో ప్రభాకర్ గౌడ్ కిరాణా షాప్‌లో ...

తూప్రాన్‌లో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల విస్తృత తనిఖీలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలో ప్రజల భద్రత కోసం విస్తృత స్థాయిలో బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లా ...

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి : సీపీ పి. సాయి చైతన్య

|| దృశ్యం న్యూస్ || స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను ...

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం – నిర్మాణం నిలిపివేసిన అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పరిధిలోని జానకంపేట్ గ్రామ శివారులో అశోకసాగర్ ఉద్యానవనం ముందు అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సరైన నిర్మాణ అనుమతులు లేకుండా వాణిజ్య ...

అక్రమ మద్యం విక్రయంపై టాస్క్ ఫోర్స్ దాడి – 76 లీటర్ల మద్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనగర్ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కిరాణా షాపుపై మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో ...

గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల జీతాలు తక్షణం విడుదల చేయాలి – యూఎస్ఎఫ్ఐ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్ల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు. సమ్మె ...

మెదక్: స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూములు మరియు ...

బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపుల దరఖాస్తుల ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 18 వైన్స్ షాపులకు సంబంధించిన లైసెన్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ డి. భాస్కర్ రావు తెలిపారు. ...

అధికారులు నిర్లక్ష్యంతో పశువుల పాకను తలపిస్తోన్న ప్రయాణ ప్రాంగణం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ – బాసర – నిజామాబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన జానకంపేట్ గ్రామ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుతం పశువుల పాకను తలపిస్తోంది. ఈ ...

మెదక్ టాస్క్ ఫోర్స్ దాడులు – పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై బిగ్ యాక్షన్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రత్యేక తనిఖీల్లో అల్లాదుర్గ్ మండల పరిధిలో 60 పీడీఎస్ బియ్యం ...