Drushyam Desk

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్ పరిశీలించారు. పెద్దచింతకుంట, రాంపూర్, ధర్మసాగర్, మాచవరం గ్రామాల్లో ...

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వార్షిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ముందుగా మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన ...

అవినీతిపై ఉక్కుపాదం – పారదర్శక పాలన దిశగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవినీతిని నిర్మూలించి పారదర్శక పాలనను నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ...

మెదక్: సైబర్ జాగృత దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ టౌన్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో గురువారం “సైబర్ జాగృత దివస్” సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ డీఎస్పీ సుభాష్ ...

మెదక్: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోల్చారం మండలంలోని సంగయ్యపేట గ్రామ పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ...

ధర్పల్లి: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నవంబర్ 3న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐ ఎం.కళ్యాణి సిబ్బంది సునీల్, నాగరాజ్, మిద్దెల ...

బార్‌లను మించిన అక్రమ మద్యం సిట్టింగ్ అడ్డాలు – అధికారుల మౌనంపై అనుమానాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మద్యం సిట్టింగ్ వసతి అడ్డాలు జిల్లాలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. బార్‌ల మాదిరిగా సిట్టింగ్ ...

రాష్ట్రానికి ఆభరణంగా నిలిచే నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ – పర్యాటకులకు కొత్త ఆకర్షణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అర్బన్ ఎకో పార్క్ ను దేవాదాయ ధర్మాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ప్రారంభించారు. తెలంగాణలో అరుదైన ఈ ...

వీరోజిపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడి – 6 మంది జూదగాళ్లు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఏ) మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నవంబర్ 1న విశ్వసనీయ ...

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ సమీక్ష – అదనపు ఎస్పీ ఎస్. మహేందర్.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి పరేడ్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్‌ను ...