Drushyam Desk

తాగి వాహనం నడిపితే రూ.10,000 భారీ జరిమానా, జైలు శిక్షలు – పోలీస్ కమిషనర్ కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: మోటర్ వెహికిల్ (సవరణ) చట్టం 2019 (Motor Vehicle Amendment Act 2019) ప్రకారం ఇకపై డ్రంకెన్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిజామాబాద్ ...

అక్రమ ఇసుక తవ్వకాలకు చెక్ – కఠిన ఆదేశాలు జారీ చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృఢమైన చర్యలు ప్రారంభిస్తూ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, అలాగే రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ...

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నవంబర్ 14, ...

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ పర్యటన – రైతులకు సకాలంలో చెల్లింపులపై దృష్టి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సత్య సాయి రైస్ మిల్, వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...

వివాహానికి రెండు రోజులు ముందు విషాదం – వరుడి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) మంగళవారం ...

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌ జీవితం స్ఫూర్తిదాయకం – మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు ...

లోక్ అదాలత్‌ – ప్రజలకు త్వరిత న్యాయం అందించే అద్భుత అవకాశం : జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు,

|| దృశ్యం న్యూస్ || మెదక్: లోక్ అదాలత్ ప్రజలకు త్వరగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించే విలువైన వేదిక అని. ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను ...

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో 75 దరఖాస్తులు స్వీకరణ – సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ...

మెదక్ జిల్లా ఎస్పీ ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదుల స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల నుండి వచ్చిన మొత్తం 11 ఫిర్యాదులను స్వయంగా ...

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి – కోమటూరు చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ మండలం కోమటూరు పెద్ద చెరువులో చేప ...