Drushyam Desk

కామారెడ్డిలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ – 235 వాహనాలు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ...

మెదక్: రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలి – ఆర్డీవో రమాదేవి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ ఆర్డీవో కార్యాలయంలో గురువారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం 278 పోలింగ్ ...

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా వేగవంతం – లబ్ధిదారుల్లో సంతోషం.

|| దృశ్యం న్యూస్ || పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇటీవల వరుస భారీ వర్షాల ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతాలు అయిన బోధన్–బాన్సువాడ ...

పుల్కల్: గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ ...

ఎడపల్లి‌లో కలకలం : కన్న తండ్రే 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి – పోలీసులకు ఫిర్యాదు, నిందితుడు రిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలికపై కన్న తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘట్టం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా అందిన సమాచారం ...

ధర్పల్లి: రోడ్డు ప్రమాద దుర్ఘటనలో గౌరారం గ్రామ యువకుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన బోదాసు రాజమణి తన కుమారుడు బోదాసు రాజేష్‌ (17) విషయంలో పోలీసులకు ఫిర్యాదు ప్రకారం. తన కుమారుడు ...

మెదక్ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ స్థానిక గ్రంథాలయంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆరవ రోజు సందర్భంగా, ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య ...

మెదక్ జిల్లా అభివృద్ధిపై దిశ కమిటీ సమీక్ష – త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దిశ కమిటీ సమావేశంలో సూచించారు. జిల్లా కలెక్టర్ ...

ఏసీబీ వలలో టేక్మాల్ ఎస్‌ఐ రాజేష్‌ – టపకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ రక్షక భట నిలయంలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ రాజేష్ రూ.30,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడటం ...

ధర్పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎం. కళ్యాణి ...