youth congress

అర్హత చూసుకొని మాట్లాడు అని ఎంపీ అరవింద్ ను హెచ్చరించిన యువజన కాంగ్రెస్ నాయకులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ...

ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలని ఏసీబీకి ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండల వైస్ ఎంపీపీ కూతురుకు 2019-2020 MBBS/BDS అడ్మిషన్లకు కాంపిటెంట్ అథారిటీ కోటా కేటాయింపుల క్రింద EWS రిజర్వేషన్ ద్వారా నిజామాబాద్ మెడికల్ ...

అగ్ని ప్రమాదంలో నివాసం కోల్పోయిన మాలగుట్ట వృద్దురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండల కేంద్రంలో మాలగుట్ట గోసంగి కాలనీలో సంపంగి సాయమ్మ అనే వృద్దురాలి నివాసపు గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో ఆమె కుటుంబం ...